ఆగ్రాలోని తాజ్మహల్లో శనివారం జరిగిన ఓ ఘటన వివాదాస్పదంగా మారింది. ఇద్దరు యువకులు ప్లాస్టిక్ సీసాలతో నీళ్లు తీసుకువచ్చి, తాజ్మహల్లోని ప్రధాన సమాధి ఉన్న సెల్లార్ వద్ద పోశారు. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్�
చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటించాలని, దీనికి శివశక్తి పాయింట్ను రాజధానిగా చేయాలని అఖిల భారత హిందూ మహాసభ నాయకుడు స్వామి చక్రపాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత పార్లమెంట్ ప్రకటన చేయాలని, ఐక్యరాజ్యసమితి
గ్లోబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా, బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా తెరకెక్కిన ఆదిపురుష్ (Adipurush) సినిమా విడుదలైనప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.
Adipurush | ఆదిపురుష్ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. చిత్రంలో డైలాగ్స్తో పాటు ప్రంటేషన్పై విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ప్రస్తుతం సినిమాను బ్యాన్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి�
భోపాల్: దేశం మొత్తం మహాత్మా గాంధీ వర్ధంతి జరుపుకొంటున్న నేపథ్యంలో హిందూ మహాసభ మాత్రం ఆయనను చంపిన నాథూరాం గాడ్సేను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించింది. గాడ్సేతో పాటు మహాత్ముడి హత్య కుట్రలో పాలుపంచుక�