ఎల్లరు దేహధారులు- నరులు, ఇల్లు అనే మోహమయమైన చీకటి నూతిలో ద్రెళ్లక- మగ్గక, ‘మేము-మీరు, వీరు-వారు’ అన్న బుద్ధి భ్రమ వల్ల కలిగిన భేదభావాలతో ప్రవర్తిల్లక, ద్వైత భ్రాంతిని వీడి ‘ఈ విశాల విశ్వమంతా విష్ణు దేవుని ద�
జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారి నేత్రాలను వర్ణిస్తూ చెప్పిన శ్లోకం ఇది. ‘హే శివే! ఓ అమ్మా! నీ కనులు చాలా దీర్ఘములైనవి. దృష్టి అన్ని దిక్కులకూ వ్యాప్తమైనది. నీ దృష్టికి అందనిది ఈ జగత్తులో లేదు. ‘అణోరణ�
భారతీయ ఆరాధనా సంప్రదాయంలో శ్రీమహావిష్ణువును వివిధ రూపాల్లో ఆరాధించడం అనాదిగా కొనసాగుతున్నదే. విష్ణువు రూపాల్లో సగుణోపాసనలో భారతదేశంలో ఎక్కువగా కనిపించే మూర్తులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడివి కావడం గమన�
ఈ సృష్టి మొత్తం శివుడి ఆట. సచేతనత్వం చేస్తున్న నృత్యం.. కొన్ని కోట్ల రకాల జీవ జాతులుగా కనిపించే ఒకే బీజం. ప్రపంచం మొత్తం నిష్కళంకమై, అద్భుతమైన లయలో సంచరించడమే శివుడు. ఆయన ఆద్యంతమైన, సనాతనమైన, శాశ్వతమైన శక్త�
అమ్మా! నీవు శరత్కాలంలోని వెన్నెల్లా స్వచ్ఛమైన, తెల్లని శరీరం కలిగినదానివి. తలపై లేలేత చంద్రవంకతో కూడిన కేశకలాపమే కిరీటంగా ధరించావు. నాలుగు చేతులతో వరదాన ముద్ర (వరాలిచ్చే ముద్ర), త్రాసత్రాణ ముద్ర (అభయముద్ర