Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వచ్చిన సీ-130 జే మిలిటరీ విమానం తిరిగి వెళ్లిపోయింది. సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆమె ప్రత్యేక సీ-130 ట్రాన్స్పోర్ట్ విమానంలో ఇండియాకు వచ్చా�
Sheikh Hasina | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్కు చేరుకున్నారు. బంగ్లాదేశ్లో నిరసనల నేపథ్యంలో ఆమె సోమవారం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సైనిక విమానంలో భారత్కు బయలుదేరారు. సాయంత్రం 5.3
దేశ రాజధాని ఢిల్లీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘజియాబాద్ హిండన్ ఎయిర్ బేస్లో ఆదివారం నాలుగు అడుగుల గొయ్యి కనిపించడం భద్రతపై భయాందోళనలు రేకెత్తించింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనాకు (Palestine) మానవతా సహాయం (Humanitarian aid) అందించేందుకు భారత్ (India) సిద్ధమైంది. విపత్తు, సహాయ సామాగ్రి, అత్యవసర ఔషధాలను గాజాకు పంపించింది.