ప్రభుత్వ విభాగాల్లో లైంగిక వేధింపుల ఆరోపణలపై ఫిర్యాదుల స్వీకరణ, విచారణ కమిటీలు లేకపోవడం పట్ల సుప్రీంకోర్టు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని సమర్థవంతంగా, పటిష్ఠంగా అమల
రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా సీజేగా రికార్డు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన నేపథ్యంలో హైకోర్టు జడ్జిలు శుక్ర
కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మరో 8 మంది న్యాయమూర్తుల పేర్లు కూడా.. జాబితాలో ముగ్గురు మహిళా జడ్జీలు నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 2027లో జస్టిస్ నాగరత్న తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో ఐదో టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ(64) వీరవిహారం చేశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న రోహిత్ 30 బంతుల్లోనే
భూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల ఏర్పాటు అభినందనీయం ట్రిబ్యునళ్లలో పరిష్కారమైన కేసుల వివరాలివ్వండి రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భూములు, �
హైదరాబాద్ : ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీసు సిబ్బంది కోసం నూతనంగా నిర్మించిన పోలీసు గార్డు గదిని రాష్ట్ర చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి బుధవారం ప్రారంభించారు. అంతకుక్రితం ప్రధాన
హైకోర్టు సీజే హిమా కోహ్లీ హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): మహిళల రక్షణకు అనేక చట్టాలు అండగా ఉన్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని ఆక�