ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ కూడా ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను 2 శాతం వరకు సవరిస్తున్నట్టు తెలిపింది.
జపనీస్ కంపెనీ హోండా వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. భారత్ మార్కెట్లో విక్రయిస్తున్న ఎలివేట్, సిటీ, అమేజ్ మోడళ్ల ధరలు పెరగబోతున్నట్లు హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (మార్
కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పెరిగిన ధరలతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఎండకాలంలో పండించిన పంటలు నెల క్రితం కురిసిన ఆకాల వర్షాల వల్ల కుళ్లిపోవడంతో చేతికి వచ్చిన పంట నెలపాలైంది. మిగిలిన పంట ఎ�
హీరో మోటోకార్ప్ ద్విచక్ర వాహనాల ధరలు పెరుగనున్నాయి. వచ్చే నెల నుంచి దాదాపు 2 శాతం పెరుగుతున్నట్టు బుధవారం ఆ సంస్థ తెలియజేసింది. భారంగా మారిన ఉత్పాదక వ్యయం వల్లే ధరల్ని పెంచుతున్నట్టు కంపెనీ స్పష్టం చేస�
న్యూఢిల్లీ: వచ్చే పండుగ సీజన్లో కొత్త బైకులు కొనుగోలు చేద్దామనే వారికి షాకిచ్చింది హీరో మోటోకార్ప్. అన్ని రకాల మోడళ్ళ ధరలను రూ.3 వేల వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 20 నుంచి అ�
హైదరాబాద్ : వంట నూనె ధరలపై సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతో భారతీయ గృహాల్లో వంట చేసుకునేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, ముఖ్యంగా వంట నూనె ధరలు చుక్కల్నితాకాయి. ద�
న్యూఢిల్లీ : భారత్ లో రెనాల్ట్ కార్ల ధరలు మరోసారి భారమయ్యాయి. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ లో రెండు సార్లు వాహనాల ధరలు పెంచిన ఫ్రెంచ్ ఆటో దిగ్గజం తాజాగా మళ్లీ కార్ల ధరలను పెంచింది. ముడిపదార్ధా
బాదుడే బాదుడు.. మరోసారి పెట్రోల్ ధరల పెంపు | చమురు కంపెనీలు వినియోగదారులను బాదేస్తున్నాయి. మంగళవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. మేలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్�
న్యూఢిల్లీ, మే 25: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఈ నెలలో ఇది 13వసారి కావటం విశేషం. మంగళవారం లీటరు పెట్రోల్పై 23 పైసలు, డీజిల్పై 25 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో ముంబైలో లీటరు పె�
న్యూఢిల్లీ : దేశీ, అంతర్జాతీయ విమాన ప్రయాణీకులు చెల్లించే విమానయాన భద్రతా రుసుం (ఏఎస్ఎఫ్) పెరగనుండటంతో వచ్చే నెల నుంచి విమాన చార్జీలు భారం కానున్నాయి. ప్రస్తుతం దేశీయ విమాన ప్రయాణీకులు చెల్లిస్తున్న ఏ�
న్యూఢిల్లీ, మార్చి 4: జపాన్కు చెందిన యుటిలిటీ వాహన తయారీ సంస్థ ఇసూజు..కమర్షియల్ పిక్-అప్ విభాగ వాహన ధరలను లక్ష రూపాయల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. �