నగరంలోని ట్రాన్స్జెండర్ గ్రూపుల మధ్య జరిగిన వివాదంలో న్యాయం చేయాలంటూ పలువురు హిజ్రాలు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంఘటన సోమవారం బోరబండలో చోటుచేసుకుంది. ఇటీవల ఒక బర్త్డే పార్టీలో ట్రాన్స్
బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ ఆవరణలో ఆందోళన పేరుతో హంగామా సృష్టించడంతో పాటు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో 10మంది హిజ్రాలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
హైదరాబాద్ : హిజ్రాల ఆగడాలు భరించలేనివిగా ఉన్నాయి. నూతన గృహప్రవేశం జరిగినా, కొత్తగా ఓ దుకాణం ఓపెన్ చేసినా అక్కడ ప్రత్యక్షమై డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఇగ వారి ఆ