ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, ఉద్యానవన డైరెక్టర్ హన్మంత్రావు అన్నారు. రైతులకు దీర్ఘకాలం లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్పామ్ సాగుపై రైతులు దృష్టి సార
జరబర పూల సాగు ఎనిమిదేండ్లుగా చేస్తున్నాను. గత ప్రభుత్వాల హయాంలో డబ్బున్న వాళ్లు మాత్రమే ఈ పూల సాగు చేసేవారు. కానీ, సాధారణ రైతు కుటుంబాలేవీ ఈ సాగు చేసేవారు కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాతే, సీఎం కేసీఆర�
గొల్లకురుమల ఇంట ఏటా కాసుల పంట పండుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందించిన గొర్రెల యూనిట్లు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో రూ.125 కోట్ల వ్యయంతో 11,333 గొర్రెల యూనిట్లను పంపిణీ చ�
ఆ రైతు బంతి పూల దోట విరబూసింది. ఐదు గుంటల్లోనే మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది. సరాసరి ఐదు నెలలకు 50 వేల దాకా ఆదాయం వస్తున్నది. పెగడపల్లి మండలం రాములపల్లి గ్రామానికి చెందిన రైతు కట్ల చంద్రయ్యకు రెండున్నర ఎకర�