చందంపేట మండలంలోని ఏపాలపాయ తండాలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను గ్రామ సర్పంచ్ కేతావత్ నీలా మకట్ లాల్ ప్రారంభించారు. అనంతరం సంక్రాంతి సందర్భంగా గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన..
MP Aruna | కేంద్ర నిధులతోనే గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం రూ. 2. 50 లక్షల ఎంపీ నిధులతో మంజూరైన హైమాస్ట్ లైట్లను మరికల్ మండలంలోని పసుపుల గ్రామ�
కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు నెల రోజులుగా వెలగక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోదాడ నుంచి జడ్చర్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పట్టణంలోని