PM Modi | భారత్ - పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం త్రివిధ దళాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
యూరప్ పర్యటన నుంచి తిరిగి రాగానే.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో పెరుగుతున్న ఎండల తీవ్రత, అకాల వర్షాలపై మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహ�
దేశంలో విద్యుత్ సంక్షోభం తీవ్రమైన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, బొగ్గు మం�
దేశ భద్రత, ఉక్రెయిన్- రష్యా మధ్య కొనసాగుతున్న యుద్థంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర విదేశాంగ మం�
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ�