రాష్ట్రంలో అధిక ఫీజుల వసూలుపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించింది. నిర్దేశిత ఫీజుల కన్నా అధికంగా వసూలు చేసిన కాలేజీలను బ్లాక్లిస్టులో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో అధిక ఫీజుల వ
అధిక ఫీజుల వసూళ్లపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కొరడా ఝళిపించింది. పలు కాలేజీలకు ఒక్కో ఫిర్యాదుపై రూ. 2లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
ప్రైవేటు దవాఖానలకు గట్టి షాక్ | కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం గట్టి షాక్ నిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే పది రెట్లు జరిమానా వి�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | అన్ని ప్రైవేట్ దవాఖానాల్లో 20 శాతం పడగలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వీటిలో పేదలకు కరోనా వైద్య సేవలు అందించేందుకు వినియోగిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.