వేర్వేరు కోర్టు ధికార కేసుల్లో పలువురు అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒక విద్యార్థికి చెల్లించిన ఫీజు వాపస్ ఇవ్వాలన్న ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఐఐఐటీ హైదరాబాద్ వీసీ, రిజి�
ట్రాన్స్జెండర్లకు వైద్య విద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్జెండర్ కోటా కింద పీజీ మెడికల్ సీటు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన డాక్టర్ కొయ్�
మధ్యవర్తిత్వ విధానంలో కేసులను పరిషరించుకుంటే కక్షిదారులకు ఓటమి ఉండదని, ఇరుపక్షాలకూ విజయం చేకూరుతుందని హైకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. తొలి ప్రయత్నంలో మధ్యవర్తిత్వం విఫలమైతే అంతటితో ఆగిపోకూ�
రాష్ట్రంలో ప్రజలకు సత్వర న్యాయసేవలు అందించడమే లక్ష్యం గా కోర్టులు పనిచేస్తున్నాయని హైకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నూతనంగా ఏర�
‘అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వినడమే కానీ తొలిసారి చూస్తున్నా.. అద్భుతంగా ఉంది’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సతీమణి సంఘమిత్రదాస్ ప్రశంసించారు. శనివారం రాజన్న సిరిసిల్ల �