న్యూఢిల్లీ : అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ తన బైక్లు, స్కూటర్ల ధరలను రూ 3000 వరకూ పెంచింది. కొత్త ధరలు ఈనెల 20 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ముడిపదార్ధాల ధర�
Festive Season Ahead | పండుగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జూలై నెలలో వాహనాల సేల్స్ పుంజుకున్నాయి. దేశంలోకెల్లా అతిపెద్ద ప్రయాణికుల కార్ల ....
న్యూఢిల్లీ, జూలై 20: దేశీయ మార్కెట్లోకి సరికొత్త గ్లామర్ బైకును పరిచయం చేసింది హీరో మోటోకార్ప్. ఢిల్లీ షోరూంలో ఈ బైకు రూ.78,900 ప్రారంభ ధరతో లభించనునుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్తో అనుసంధానం, యూఎస్�
మరో రెండు రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు హీరో మోటోకార్ప్ సిద్ధమైంది. హర్యానా, ఉత్తరాఖండ్కు చెందిన 3 ప్లాంట్లు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి.
న్యూఢిల్లీ: ఇండియాలో అతి పెద్ద టూ-వీలర్ తయారీదారు హీరో మోటోకార్ప్ బైక్స్ తయారీని తాత్కాలికంగా నిలిపేసింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుం�
న్యూఢిల్లీ, మార్చి 23: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొనుగోలుదారులకు షాకిచ్చింది. తన మోటార్సైకిళ్లు, స్కూటర్ల ధరలను ఏప్రిల్ 1 నుంచి పెంచబోతున్నట్లు మంగళవారం ప్రకటించింది. కమోడిటీ ఉత్పత్తుల
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ సంస్థలు మరో దఫా తమ వాహనాల ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే అతిపెద్ద ప్రయాణికుల తయారీ సంస్థ మారుతి సుజుకి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధరలు పెంచుతున�