మహిళల ఆసియా కప్లో భారత జట్టు లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్లను గెలిచి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ‘ప్�
ఉత్తర్ప్రదేశ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో రాష్ర్టానికి చెందిన హేమలత స్వర్ణం సహా రజత పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల రోయింగ్ 500మీటర్ల లైట్ వెయిట్ సింగిల్ స్కల్ ఈవె
మహిళల ప్రీమియర్ లీగ్ రెండో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 169 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ (46) రాణించడంతో ఆ జట్టు అంత స్కోర్ చేయగలిగింది. ఓపెనర్లు సబ్బినేని మేఘన (24), సోఫియా డంక్లే (13) స్వల్ప స్కో�
డాక్టర్ కావాలనుకుంది. కానీ శాస్త్రవేత్త అయింది. నాడి పట్టుకొని పరీక్షించకపోతేనేం! ఆహార భారతం నాడిని పట్టుకుంది. ఎవరేం తినాలో, ఎంత తినాలో లెక్కకట్టి వివరిస్తున్నది. పోషకాహార విలువలను పల్లెపల్లెకూ చాటిచ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 నుంచి 14 ఏండ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ దవాఖానాల్లో 14.90 లక్షల మంది పిల్లలకు ఈ వ్యాక్సిన్...
బన్సీలాల్పేట్ : పేదలందరికీ నాణ్యమైన విద్య అందించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని, విద్య ఒక్కటే పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును అందిస్తుందని శాసన మండలి సభ్యురాలు ఎస్.వాణిదేవి అన్నారు. బన్సీలాల్పేట్ డివిజ