రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు బుధవారం సజావుగా ముగిశాయి. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షలకు ముందు విద్యార్థులు కొంత టెన్షన్కు గురయ్యారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది. పరీక్ష కేంద్రాల్లో వసతులు, సౌకర్యాలను పర్యవేక్షి�