తల్లి సంవత్సరికానికి వచ్చి ప్రమాదవశాత్తు చెక్డ్యాంలో పడి ఇద్దరు కుమారులు మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం బ లీదుపల్లిలో చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీనివాసులు, స్థానికుల వివరాల ప్రకార�
ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతున్నది. శనివారం రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. ఉదయం 6 గంటలకు 46.50 అడుగులు, 10 గంటలకు 47 అడుగ�
Bogata Waterfalls | రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుశాయి. ములుగు జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్న