Rohit Sharma: బాక్సింగ్ డే టెస్టు ఓటమి డిస్టర్బింగ్గా ఉందని రోహిత్ శర్మ తెలిపాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. వ్యక్తిగతంగా తన పర్ఫార్మెన్స్ అంచనా వేయాల్సి ఉందన్నాడు. గడిచిన ఆరు ఇన్�
అకాల వర్షాలు, వడగండ్లు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చేతికొచ్చిన పంటను ధ్వంసం చేశాయి. ప్రధానంగా వరి, మక్కజొన్న, జొన్న పంటలతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారులు గ్రామాలవారీగా పంట నష్టం వివరా
అది తాహెర్ కొండాపూర్. కరీంనగర్ మండలంలో చిన్న గ్రామం. 610 ఎకరాల సాగు భూమి ఉంటుంది. యాసంగిలో 570 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వరి పంట కోతకు వచ్చింది. ఇద్దరు రైతులు మాత్రమే నాలుగు ఎకరాల్లో కోతలు పూర్తి చేశారు.
వడగండ్ల వాన.. రైతుకు కన్నీళ్లనే మిగిల్చింది. ఉమ్మడి జిల్లాలో సోమ, మంగళవారాల్లో కురిసిన అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కామారెడ్డి జిల్లాలో 31 వేల ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో పంట నష్ట�
ఇటీవల కురిసిన వడగండ్ల వానతో తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. దీంతో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన సీఎం కేసీఆర్.. బాధిత రైతు�
భారీ వర్షాలు కురిసినా ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. వారం పాటు కురిసిన వర్షాల �
ముంబై : ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2.14 శాతం లేదా 371.60 పాయింట్లు నష్టపోయి, 17,003.15 వద్ద, బిఎస్ఈ సెన్సెక్స్ 2.11 శాతం లేదా 1,227.85 పాయింట్లు క్షీణించి 56,925.07 వద్ద ట్రేడ్ అవ�