Pregnant Woman | చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు దవాఖానలో ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకోగా మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆహారపుటలవాట్లు, జీవనశైలిలో వచ్చిన మార్పులతో నేటి కాలంలో గుండెజబ్బులు ఎక్కువయ్యాయి. భారత్లో ఏటా గుండెపోటుతో 30 వేల మంది మరణిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
రోజూ కూలీ పనిచేస్తేనే పూట గడిచే ఓ కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చిపడింది. తొలిసూరు బిడ్డ గుండె సంబంధిత సమస్యలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా, తల్లడిల్లిపోతున్నది.
డెలివరీ కోసం దవాఖానకు తీసుకువచ్చిన భార్యను, ఆరేండ్ల కుమారుడిని వదిలి వెళ్లిపోయిని సంఘటన సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా సలురా క్యాంప్ ప్రాం�