నీట్ పీజీ-2023 కటాఫ్ తగ్గింపుపై వివాదం రేగింది. కేంద్ర వైద్య శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తన కుమార్తెకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కటాఫ్ను జీరోక�
ఫార్మా రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండు ప్రభుత్వ రంగ సంస్థల్ని విక్రయించాలని యోచిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా వెల్లడించారు. శుక్రవారం ముంబైలో జరిగిన ఒక ఫార్మా సదస్
Tuberculosis | క్షయవ్యాధి (TB) ఓ ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి కారణంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ నివేదిక ప్రకారం 2021లో 16 లక్షల మంది టీబీకి బలయ్యారు. మరో వైపు భారత్ 2025 నాటికి దేశంలో టీబీని నిర్మూలించాలనే లక్ష�
Mansukh Mandaviya కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఇవాళ ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నత అధికారులతో సమావేశం అయ్యారు. దేశంలో ఉన్న కోవిడ్19 పరిస్థితులపై ఆయన సమీక్షించారు. ఢిల్లీలో ఆయన అధికారులతో మాట్ల
రేపటి నుంచే అందుబాటులోకి ప్రైవేట్ టీకా కేంద్రాల్లోనే లభ్యం కొవిషీల్డ్ ప్రికాషన్ డోసు రూ.600 న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కొవిడ్ వ్యాక్సినేషన్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. 18 ఏండ్ల కంటే ఎక్కు
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల్లో కొవిడ్, సంబంధిత ఇతర అంశాలపై కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ బుధవారం అన్ని రాష్ర్టాల వైద్యారోగ్య కార్యదర్శులతో సమావేశమయ్యారు. వ్యాక్�
Tedros Adhanom | భారత్కు కృతజ్ఞతలు తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ | ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్లో కరోనా టీకాలను
కరోనా టీకా | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మరో మైళురాయిని దాటింది. దేశవ్యాప్తంగా 70 కోట్లమందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. కేవలం 13 రోజుల్లోనే 10 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించ