జీవో-317 ప్రభావిత ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ అంశంపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలోని క్యాబినెట్ సబ్ కమిటీ కసరత్తు పూర్తి చేసింది. నివేదికను రూపొంద
రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్యరంగాలకు పెద్దపీట వేసిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం నర్సంపేటలో నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ,
రాష్ట్రంలో కుక్కుల దాడుల్లో చిన్నారు లు, వృద్ధులు చనిపోతున్నారని ఏఐసీసీ సభ్యుడు జీ నిరంజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఇటువంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తు న్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని
తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానాల్లో రోగులు, డ్యూటీ డాక్టర్లకు ఆహారం సరఫరా చేస్తున్న డైట్ క్యాంటీన్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ డైట్ క్యాంటీన్ సప్లయర్స్ వెల్ఫే�