ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెట్టే అధికారిక ప్రతిపాదనేదీ లేదని ఎల్ఐసీ శుక్రవారం స్పష్టం చేసింది. ‘ఆ రకమైన ప్రతిపాదనైతే ఇప్పటికైతే అధికారికంగా రాలేదు’ అని హెల్త్ ఇన్సూరెన్స్లో ఎంట్రీపై ఎల్ఐసీ తేల్చ�
ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నవారికి షాకివ్వబోతున్నాయి బీమా రంగ సంస్థలు. గడిచిన ఏడాదిగా ప్రీమియం చార్జీలను 50 శాతం వరకు పెంచిన సంస్థలు..మరోదఫా పెంచడానికి సిద్ధమవుతున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ న�
ఆయా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ.. పాలసీ రెన్యువల్పై రాయితీని ఆలోచించాలని బీమా కంపెనీలను కోరింది.