ప్రభుత్వ ప్రసూతి దవాఖాన (జీఎంహెచ్)లో సంతకాలు పెట్టి వెళ్లిన వైద్యులపై రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సీరియస్ అయ్యారు. వైద్యుల హాజరు పట్టికను పరిశీలించి గైర్హాజరైన, సెలువులో ఉన్న�
విద్యార్థుల్లో రక్తహీనత నివారణే లక్ష్యంగా పనిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట జిల్లా పరిషతు ఉన్నత పాఠశాలలో బుధవారం ‘అనీమియా ముక
మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అ న్నారు. కాలేజ్రోడ్డులోని మాతా శిశు సంరక్షణ దవాఖానను కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్ బీ.రాహుల్, డీఎంహె�
అవసరం లేకపోయిన సీ-సెక్షన్ ఆపరేషన్ ద్వారా ప్రసవాలను చేసే డాక్టర్లు, దవాఖానలపై చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం