బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) యశోద దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నందీనగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. రొటీన్ హెల్త్ చెకప్లో భాగంగా గురువారం సాయంత్రం (ఈ నెల 3న) కేసీఆర్ యశోదా హాస్పిటల్లో అడ్�
రెగ్యులర్గా జరిగే ఆరోగ్యపరీక్షల కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం సాయంత్రం యశోద దవాఖానకు వచ్చారు. వైద్యుల బృందం ఆయనను పరీక్షించింది. కేసీఆర్ ఆరోగ్యం భేషుగ్గా ఉన్నదని పేర్కొన
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డివి మురికి మాటలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు విమర్శించారు. హెల్త్ చెకప్ కోసం గురువారం హైదరాబాద్ యశోద దవాఖానకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని రేవంత్ ఆకా�
మాస్టర్ హెల్త్ చెకప్..! కార్పొరేట్ దవాఖానలకే పరిమితమైన ఈ సదుపాయం ప్రస్తుతం ప్రభుత్వ రంగంలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో కూడా అందుబాటులోకి వచ్చింది.
బల్దియా ప్రత్యేక దృష్టి 200ల మందికి క్యాన్సర్ పరీక్షలు ఉచిత వైద్యశిబిరాల నిర్వహణ, మందులు అందజేత ప్రస్తుతం కరోనా పరీక్షలు, టీకా ఇస్తున్న అధికారులు కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏఎంఓహెచ్ బిందు భార్గవ�