న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన చెప్పారు. మహమ్మారి సమయంలో కే�
Coronavirus | ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోతోంది. డాక్టర్లతో పాటు హెల్త్ కేర్ వర్కర్స్కు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. వారం రో�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వరకు 3.35 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేయడం పూర్తి చేశామని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, కేంద్రాల్లో 2.9కోట్ల మంది, ప్రైవేటులో 38లక్షల మంది �
పద్మ అవార్డులు | ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల కోసం ఈ ఏడాది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల పేర్లు పంపాలని నిర్ణయించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం
కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్పై కేంద్రం దృష్టి | హెల్త్కేర్ వర్కర్స్, ఫ్రంట్లైన్ వర్కర్లకు కరోనా టీకా రెండో డోసు వేయడంపై కేంద్రం దృష్టి సారించింది.
ముంబై : కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో ఫ్రంట్లైన్లో ఉన్న ఆరోగ్య, పోలీసు సిబ్బందికి ముంబైకి చెందిన వ్యాపారవేత్త కేతన్ రావల్ తన వానిటీ వ్యాన్లను ఉచితంగా అందించాడు. ఈ వ్యానిటీ వ్యాన్లలో బెడ్, వాష్ రూమ్, డ
Mann Ki Baat: కరోనా మహమ్మారి దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో మట్లాడిన ప్రధాని.. దేశంలో కరోనా విలయ తా�