ప్రజలకు ధైర్యం చెప్తూ అండగా నిలవాల్సిన కొందరు పోలీసులు అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉద్యోగ ఒత్తిళ్లకు తోడు, వ్యక్తిగత పరిస్థితులు బాధించడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
వరంగల్ జిల్లా నెక్కొండ పోలీస్ స్టేషన్లో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు లంచం డబ్బుల కోసం ఘర్షణ పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయం సోషల్ మీడియాలో సోమవారం వైరల్ అయ్యింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.
Hyderabad | హైదరాబాద్లోని చార్మినార్ జోన్-VI పరిధిలో 76 మందికి పదోన్నతి కల్పించారు. ఈ మేరకు మల్టీ జోన్ II ఐజీపీవీ సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చార్మినార్ జోన్ VI పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, వికా�
హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు, బదిలీలు లేక ఇబ్బం ది పడుతున్నామని మంగళవారం ఎక్సై జ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి వినతిపత్రాన్ని అందించారు.
కరీంనగర్ లోక్సభ ఓట్ల లెక్కింపు సందర్భంగా పకడ్బందీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ అభిషేక్ మొహంతి తెలిపారు. ఇద్దరు అడిషనల్ డీసీపీ స్థాయి అధికారులు, 11 మంది ఏసీపీలు, 16 మంది ఇన్స్పెక్టర్లు, 39 మంది ఎ
పోలీసులకు టీఏలు, అలవెన్సులు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందని, సరెండర్, జీపీఎఫ్ మంజూరు కోసం ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డ�
ఆదిలాబాద్ పోలీస్ పరేడ్ మైదనంలో మూడోరోజైన శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 873 మంది అభ్యర్థులకు గాను 734 మంది హాజరయ్యారు.
ఎదులాపురం : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 1989 సంవత్సరం బ్యాచ్కు చెందిన 12 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం జిల్లా కేం�