తడి, పొడి, హనికరమైన చెత్తను వేరు చేసి ఇళ్ల వద్దకు వచ్చే మున్సిపల్ పారిశుధ్య వాహన సిబ్బందికి అందించాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టిన వంద రోజుల కార్యచరణ స్వచ్ఛత పన�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్పై యుద్ధం ప్రకటించాయి. పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచర�
దేశంలోని 75 శాతం నదుల్లో విషం ప్రవహిస్తున్నది! ఆయా నదీ జలాలు తదితర విషపూరిత, భార లోహాలతో నిండిపోతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు వెంటనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మానవాళికి భారీ ముప్పు తప్పదని