ఉత్తరాదిలో ఇటీవల సంభవించిన వరదల వల్ల భారీగా పంట నష్టం జరిగిందని, కేంద్రం తక్షణమే రూ.50,000 కోట్లను విడుదల చేసి ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని కోరాయి. వరదలు సంభవిం
Monu Manesar: భజరంగ్ దళ్ నేత మోనూ మనేసర్ను అరెస్టు చేయాలని కాప్ పంచాయతీలు, హర్యానా రైతులు డిమాండ్ చేశారు. ఇద్దరు ముస్లిం యువకుల్ని హత్య చేసిన కేసులో అతను వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.
పొద్దుతిరుగుడు విత్తనాలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసులు లాఠీలు ఝుళిపించారు. నీటి ఫిరంగులను ప్రయోగించి చెదరగొట్టారు.
చండీగఢ్: కేదార్నాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ లైవ్ కార్యక్రమాన్ని చూసేందుకు స్థానిక గుడికి వెళ్లిన బీజేపీ నేతలను రైతులు చుట్టుముట్టి నిర్బంధించారు. హర్యానాలోని రోహ్తక్ జిల్లా కిలోయ్ గ్రామంలో శు�
హర్యానాలో బీజేపీ మీటింగ్ను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి వాళ్ల తలలు పగులగొట్టిన సంగతి తెలుసు కదా. అయితే రైతుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించాలని చెప్పిన అధ�
హర్యానాలోని పలు హైవేలను రైతులు బ్లాక్ చేశారు. కర్నాల్ జిల్లాలో రైతులపై పోలీసుల లాఠీ చార్జ్కు నిరసనగా.. రాష్ట్రంలోని రైతులంతా ఏకమై.. హైవేలను బ్లాక్ చేశారు. రోడ్ల మీద నిరసన తెలుపుతున్నారు. దీంత�
న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 8 నెలలుగా పోరాడుతున్న రైతులు కేంద్రంలోని అధికార బీజేపీకి మరో హెచ్చరిక జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్ట్ 15న జాతీయ జెండాను బీజేపీ నేతలు, మంత్రులు