ఇటీవలే కాంగ్రెస్కి గుడ్ బై చెప్పిన హార్థిక్ పటేల్ మళ్లీ కాంగ్రెస్పై మండిపడ్డారు. హిందువుల మనోభావాలను కాంగ్రెస్ కించపరుస్తోందంటూ ఆరోపించారు. ఎప్పుడూ హిందువుల మనోభావాలను ఇబ్బందులకు గురి చ
ఏ పార్టీలోనైనా కోటరీలు, గ్రూపులు, తగాదాలు, ఒకరిపై ఒకరు పైచేయి సాధించడాలు…. ఇవన్నీ సర్వ సాధారణం. కాంగ్రెస్లో ఈ పాలు ఎక్కువే. చాలా సంవత్సరాల పాటు కాంగ్రెస్లో సోనియా గాంధీ కోటరీ బలంగా నడిచిం
పార్టీపై అసంతృప్తి వున్న మాట వాస్తవమే గానీ.. తాను కాంగ్రెస్ వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదని గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్థిక్ పటేల్ స్పష్టం చేశారు. అసలు ఈ పుకార్�
సరిగ్గా కాంగ్రెస్ అధిష్ఠానం గుజరాత్పై ఫోకస్ పెట్టిన సమయంలోనే కాంగ్రెస్ నేత హార్థిక్ పటేల్ సొంత పార్టీపైనే తీవ్రంగా విరుచుకుపడ్డారు. గుజరాత్ పీసీసీలో కొందరు తనను పక్కన పెట్టేస్తున్నార�