న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై పలు సూచనలు చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు కౌంటర్ ఇచ్చారు ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్. నేను క�
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఐబీ నిర్వహించే పరీక్షలు కూడా రద్దు అదే బాటలో పలు రాష్ర్టాల బోర్డులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలో కరోనా కేసు లు పెరుగుతున్న నేపథ్యంలో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. మరికొన్ని �
న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చిన కొవిడ్-19 రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతున్నదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. రెండు, మూడు నెలల క్రితం 96-97 శాతంగా ఉన్న క�
ముంబై : ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాల కంటే మహారాష్ట్రకు చాలా తక్కువ వ్యాక్సిన్ డోసులు వచ్చాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడ
యూకే వేరియంట్ | పంజాబ్లో 80శాతం కొవిడ్-19 కేసుల్లో యూకే వైరస్ వేరియంటేనని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కరోనా పరిస్థితిపై మంగళవారం ఆయన 11 రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్ ద�
కొవిడ్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష | దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. ఈ క్రమంలో వైరస్ కట్టడికి కేంద్ర ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మంగళవారం 11 రాష్ట్రాలు, క�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్-19 విస్తృత వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మంగళవారం కీలక భ�
న్యూఢిల్లీ : కొవిడ్-19 నియంత్రణకు భారత్లో అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లు పూర్తి సురక్షితమని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. వాట్సాప్ యూనివర్సిటీలో సాగే ప్రచారాన్ని విశ్�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 4.36 కోట్ల డోసులు వేశామని, ఒకే రోజు 16 లక్షలకుపైగా టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం రా�
హైదరాబాద్: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్, ఆయన సతీమణి కూడా ఇవాళ ఢిల్లీలోని హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్లో తొలి డోసు కోవిడ్ టీకా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ కే క