హరితహారం ప్రగతికి సోపానమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం మైలారం గ్రామంలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో జిల్లా అటవీ శాఖాధికారి వసంత సారథ్యంలో తెలంగాణ �
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప�
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనమందరం మొక్కలను పెంచడం బాధ్యతగా భావించాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం గురుకుల పాఠశాల, షాద్నగర్
ఉమ్మడి జిల్లాలో పచ్చని పండుగ అంబరాన్నంటింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన హరితోత్సవం ఊరూరా ఉత్సాహంగా సాగింది. మహిళలు బతుకమ్మలతో ఊరేగింపు నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థుల�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాభివృద్ధి కోసం ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకువచ్చారు. కేజీ టూ పీజీ ఉచిత నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతూ మందుకెళ్తున్నది
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరులో సోమవారం నిర్వహించిన హరితోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ముందుగా
పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు అభివృద్ధి చెందాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో చేపట్టిన హరితహారం వల్లే వర్షాలు సమృద్ధిగా కురిసి మెరుగైన వర్షపాతం నమోదవుతుందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్�
రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే తీసుకున్న అత్యంత ప్రధానమైన పథకాల్లో తెలంగాణకు హరితహారం (Haritha Haram) ఒకటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. భవిష్యత్ తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్ఛమైన గా�
తెలంగాణకు హరితహారం (Haritha Haram) తొమ్మిదో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో (Telangana Decade Celebrations) భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు హరితోత్సవం (Harithotsavam) నిర్వహిస్తున్నారు.