డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హరిద్వార్లోని పవిత్ర హర్ కి పౌరి ఘాట్ వద్ద హుక్కా పీల్చిన వ్యక్తులపై స్థానికులు దాడి చేశారు. హర్యానా, ఉత్తరప్రదేశ్కు చెందిన ఆరుగురు పర్యాటకులు హరిద్వార్కు వచ్చారు. ఈ నెల 7న స్�
హరిద్వార్/డేరాడూన్: ఉత్తరాఖండ్ హరిద్వార్లోని రూర్కీ ప్రైవేటు హాస్పిటల్లో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగా ఐదుగురు కోవిడ్ పేషంట్లు మరణించారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి 1.30 నుంచ�
హరిద్వార్: ఉత్తరాఖండ్లోని కుంభమేళాలో పాల్గొన్న మరో మఠాధిపతి కరోనా బారినపడి చికిత్స పొందుతూ మరణించారు. శ్రీ పంచాయతీ అఖాడా నిరంజనీకి చెందిన శ్రావణ్ నాథ్ మఠాధిపతి, జవహర్ లాల్ నెహ్రూ కాలేజ్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళా ముగిసినట్లు జునా అఖారా చీఫ్ స్వామి అవదేషానంద్ గిరి తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనసాగుతున్న కుంభమేళాను విరమించుకున్నట్లు చెప్పారు. దేశ
హరిద్వార్: లక్షల మంది తరలివస్తున్న కుంభమేళాలో కరోనా విస్ఫోటనం తప్పదన్న ఆందోళనలు నిజమవుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 10 నుంచి 14 మధ్య ఐదు రోజుల్లో మొత్తం 1701 మంది కరోనా బారిన పడిన�
న్యూఢిల్లీ: కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో కుంభమేళాను షెడ్యూల్ కంటే ముందుగానే ముగించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని హరిద్వారా డిస్ట్రిక్ట్ మెజిస్ట్ర
హరిద్వార్: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా కల్లోలం రేపుతున్నది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. ఉత్తరాఖండ్లోనూ రోజూ క్రమం తప�
హరిద్వార్ : ఉత్తరాఖండ్ సీఎం తిరత్ సింగ్ రావత్ 51 ఆలయాలపై ప్రభుత్వ అజమాయిషీని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి సహా పలు ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణను తొల