డెహ్రాడూన్: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొత్త ఆంక్షలు పెట్టింది. సంక్రాంతి రోజున హరిద్వార్లో పుణ్య స్నానాలపై కఠిన ఆంక్షలను విధించింది. మకర సంక్రమణ వేళ గంగా
న్యూఢిల్లీ: ఇటీవల హరిద్వార్లో జరిగిన ధర్మ సంసద్ సమావేశంలో కొందరు హిందూ ధార్మిక నేతలు విద్వేష ప్రసంగాలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని విచారిస్తామని ఇవాళ సుప్రీంకోర్టులో సీజే ఎన్వీ రమణ
Bipin Rawat Ashes: ఈ నెల 8న హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతుల చితాభస్మాన్ని వారి కుమార్తెలు క్రితిక, తరిణి నిమిజ్జనం చేశారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యతీర్థం హరిద్వార్లోని నసీర్పూర్ గ్రామంలో ఒక పూజారి శవమై కనిపించాడు. గత నెలన్నర రోజులుగా ఆలయంలో నివసిస్తున్న పూజారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చే�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హరిద్వార్లోని పవిత్ర హర్ కి పౌరి ఘాట్ వద్ద హుక్కా పీల్చిన వ్యక్తులపై స్థానికులు దాడి చేశారు. హర్యానా, ఉత్తరప్రదేశ్కు చెందిన ఆరుగురు పర్యాటకులు హరిద్వార్కు వచ్చారు. ఈ నెల 7న స్�
హరిద్వార్/డేరాడూన్: ఉత్తరాఖండ్ హరిద్వార్లోని రూర్కీ ప్రైవేటు హాస్పిటల్లో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగా ఐదుగురు కోవిడ్ పేషంట్లు మరణించారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి 1.30 నుంచ�
హరిద్వార్: ఉత్తరాఖండ్లోని కుంభమేళాలో పాల్గొన్న మరో మఠాధిపతి కరోనా బారినపడి చికిత్స పొందుతూ మరణించారు. శ్రీ పంచాయతీ అఖాడా నిరంజనీకి చెందిన శ్రావణ్ నాథ్ మఠాధిపతి, జవహర్ లాల్ నెహ్రూ కాలేజ్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళా ముగిసినట్లు జునా అఖారా చీఫ్ స్వామి అవదేషానంద్ గిరి తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనసాగుతున్న కుంభమేళాను విరమించుకున్నట్లు చెప్పారు. దేశ