గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. దసరా పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని సూచించారు.
విజయ దశమి పర్వదినం సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీమం త్రి, ఎమ్మెల్యే హరీశ్రావు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికి అన్నింటా శుభం చేకురాలని, ప్రజల జీవితంలో దసరాను మించిన పం డుగ లేదన్నారు. దసరా ప�
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యపోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయదశమి మన కు తెలియజేస్తుందన్న�
మండలంలోని బొక్కమంతల పహాడ్ గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చన �