బెస్ట్ అథ్లెట్గా హర్మిలన్ బైన్స్ ఐదు రోజుల పాటు కోలాహలంగా జేఎన్ఎస్ ‘నేషనల్ అథ్లెటిక్స్’తో పెరిగిన వరంగల్ ప్రతిష్ఠ 50 ఎకరాల్లో స్పోర్ట్స్ విలేజ్ ముగింపు వేడుకల్లో మంత్రులు ఎర్రబెల్లి, సత్య�
సీఎం కేసీఆర్ | టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఆవిర్భవించిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
60వ నేషనల్అ థ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ | చారిత్రక హనుమకొండ జిల్లాలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే 60వ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర �
ఆయన ఆలోచనలతో బంగారు తెలంగాణగా రాష్ట్రం వేయిస్తంభాల గుడి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మట్టి వినాయకులను పూజించి.. పర్యావరణాన్ని కాపాడుదాం ప్రభు�
హనుమకొండ, సెప్టెంబర్ 7 : రక్తదానం ప్రాణ దానంతో సమానమని కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతు పేర్కొన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో డీఆర్డీవో, రెడ్క్రాస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక�
పరకాల, సెప్టెంబర్ 7: టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక ఉత్సాహంగా కొనసాగుతోంది. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆముదాలపల్లి అశోక్ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని వెంకటాపూర్, హైబోత్ పల్లి గ్రామాల్లో కమిటీలను ఎ�
మండలానికో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలి గడువులోగా కమిటీలు పూర్తి కావాలి టీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు అందరినీ కలుపుకోవాలి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కష్టపడ్డవారికి
గ్రామాలకు రాకపోకలు బంద్ ఇబ్బందులు పడిన వాహనదారులు పలు చోట్ల కూలిన ఇండ్లు పరిస్థితిని పరిశీలించిన అధికారులు నమస్తేతెలంగాణ నెట్వర్క్ : జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వ�
తల్లిదండ్రుల మృతితో అనాథైన బాలిక బాబాయి మందలింపుతో పారిపోయిన అమ్మాయి హనుమకొండ, సెప్టెంబర్ 7: పారిపోయిన బాలిక ఐదేళ్ల తర్వాత బంధువుల చెంతకు చేరింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం �
ఎమ్మెల్యే అరూరి | టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ, వార్డు కమిటీల ఏర్పాటుపై వర్ధన్నపేట మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సమీక్షా సమావేశం నిర్వహించ�
బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి సమాజ అభివృద్ధిలో వారిది కీలక పాత్ర కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూ.2 కోట్లతో మౌలిక వసతుల కల్పన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ కలెక్టరేట
టీఆర్ఎస్కు జై | హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల ధర్మానగర్ గ్రామస్తులు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కే మా మద్దతని స్వచ్ఛందంగా తెలిపారు.