Uttarakhand Violence: మదరసా కూల్చివేతతో ఉత్తరాఖండ్లో హింస జరిగింది. ఆ హింసలో నలుగురు మృతిచెందారు. 250 మంది గాయపడ్డారు. దీంతో వంద మంది వరకు పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమంగా నిర్మించిన మదరసాను క
ఉత్తరాఖండ్లోని హల్దానీ నగరంలో గురువారం మదర్సా కూల్చివేత సందర్భంగా చెలరేగిన హింసలో 60 మందికి పైగా గాయపడ్డారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడంగా నిర్ధారించిన మదర్సాను అధికారులు కూల్చి�
ఉత్తరాఖండ్లోని హల్దానీవాసుల ప్రార్థనలు ఫలించాయి. తమ తలపై ఉన్న నీడను కోల్పోతామేమో అన్న ఆందోళనకు గురైన 50 వేల మంది బన్భూల్పురా బస్తీ వాసులకు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది.
హల్ద్వాని: ఉత్తరాఖండ్లోని హల్ద్వినిలో డీఆర్డీవో 500 పడకల కోవిడ్ హాస్పిటల్ను ఏర్పాటు చేసింది. ఇవాళ ఆ రాష్ట్ర సీఎం తీరత్ సింగ్ రావత్ ఆ హాస్పిటల్ను వర్చువల్గా ప్రారంభించారు. ఆ హాస్పిటల్ల