వాకర్స్ సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పనులను వెంటనే పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ అధికారులతో కలిసి కేబీఆర్ పార్కులో చేపట్టిన పనులను పరిశీల�
రాజధాని నగరంలో ప్రధాన కూడళ్లు, మార్గాల్లో సిగ్నల్ చిక్కులు లేని ప్రయాణం, ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హెచ్ సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫ�
హెచ్ సిటీ ( హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్టక్చ్రర్) ప్రాజెక్టు ఆ మూడు శాఖల్లో మంట పుట్టిస్తున్నది. ఎస్సార్డీపీ స్థానంలో సిగ్నళ్లు లేని జంక్షన్లే లక్ష్యంగా కాంగ్�
హెచ్-సిటీ ప్రాజెక్ట్ పనులను వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అధికారులకు సూచించారు.