Vijayasai Reddy | వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డికి జీవీఎంసీ షాకిచ్చింది. విశాఖ జిల్లా భీమిలిలో చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతను జీవీఎంసీ అధికారులు మొదలుపెట్టారు.
Vizag | విశాఖ మేయర్ పీఠంపై కన్నేసిన కూటమి ప్రభుత్వం భారీగా చేరికలకు తెరలేపింది. ఈ విషయాన్ని విశాఖ సౌత్ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. 20 మంది వైసీపీ కార్పొరేటర్లను కూటమిలోకి తీసుకుంటున్నామని పేర్కొన్�
ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్తో విపరీతమైన ముప్పు పొంచి ఉన్నదంటూ విశాఖలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధాన్ని అమలు చేయడంతోపాటు ప్రత్యామ్నాయాలను...