AP News | ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో రూ.15వేల కోట్లు కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆ నిధులపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు క్లారిటీ ఇచ్చారు. అమరావతికి కేంద్ర ప్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్స్టర్నల్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.7,798 కోట్ల సాయం అందించిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు.
ఏపీలోని మూడు రాజధానుల అంశం ఉత్తుత్తి మాటేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు అన్నారు. మూడు రాజధానులంటూ జగన్ ప్రభుత్వం ముందుకెళ్లదని, ఆ దిశగా కూడా ఆలోచించడం లేదని జీవీఎల్ పే�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై హోం శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ చర్చిస్తుందని ఉదయం తెలిపిన కేంద్రం.. సాయంత్రానికి పిల్లిమొగ్గలు వేసింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై...
Amaravati | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని అంశంపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగినకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి