భవనం పై నుంచి కిందకు దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి బాధిత కుటుంబీకులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని విఠలాపురం గ్రామానికి చెందిన పరశురాముడు, జయమ్మల కుమ
రాష్ట్రంలో గురుకులాల్లో విద్యార్థుల వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే 48 మంది విద్యార్థులు వివిధ కారణాలతో అసువులు బాసారు. బుధవారం వనపర్తి జిల్లా మదనాపురం ఎస్సీ బాలుర గురుకులంలో మరో విద్యార్థి ప�
సంగారెడ్డి జిల్లాలో గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకున్నది. తోటి విద్యార్థినుల కథనం ప్రకారం.. హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన టీ స్వాతి (14) సంగారె�
గురుకులం విద్యార్థిని భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకున్నది. ములుగు మండలం జంగాలపల్ల�