గురుకుల పాఠశాల విద్యార్థిని శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్న ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. జుక్కల్ మండలం పడంపల
ప్రమాదవశాత్తు గురుకులంలోని మూడో అంతస్థు నుంచి జారిపడిన దళిత విద్యార్థిని నిమ్స్లో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జంగాలప�
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచినపల్లికి చెందిన కొంపల్లి సోమయ్య, స్వరూప దంపతుల చిన్న కూతురు సరస్వతి(10) పెన్పహాడ్ మండలం దోసపహాడ్ పూలే గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నది.