Increase seats | ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గురుకుల విద్యార్థులకు విద్య ద్వారా భవిష్యత్ వెలుగులు తీసుకురావాలంటే ప్రభుత్వ స్పందన అత్యవసరమని ఏజెన్సీ సాధన కమిటీ సభ్యులు జాదవ్ సుమేష్. దీపక్ డిమాండ్ చేశారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాల గడువు నేటి(సోమవారం)తో ముగియనుండగా, ఈ నెల 17 వరకు పొడిగించారు. ఈ మేరకు గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు �
బీసీ గురుకుల విద్యాలయాలు విభిన్న వృత్తివిద్యా కోర్సులకూ నిలయాలుగా మారనున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్లో రెగ్యులర్ కోర్సులతో పాటు పలు ఒకేషనల్ కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.