అంగబలం, అర్ధ బలానికి, రాజకీయ ప్రాబల్యం తోడైతే అక్రమ వ్యాపారానికి అడ్డే ఉండదు. నిబంధనలను తోసిపుచ్చి, అనుమతుల అవసరం లేకుండా యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టవచ్చు. ఆపై వ్యాపారాలు చేసుకోవచ్చు. ‘ఆమ్యామ్యాలు అందితే
మేడ్చల్లో ఈ నెల 18న సీఎం కేసీఆర్ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నియోజకవర్గ స్థాయిలో భారీగా నిర్వహించనున్న బహిరంగ సభకు మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి మంగళవారం స్థలాన్ని పరిశీ�
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతుంది. ఏండ్లుగా పడుతున్న కష్టాలకు గట్టెక్కే సమయం ఆసన్నమైంది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ గుండ్లపోచంపల్లి-కొంపల్లి దారిలో ఉన్న నారాయణచెరువు అల�
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం సరైన మార్గదర్శనం తో సులభమవుతుందని వై-యాక్సిస్ కన్సల్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ తెలిపారు. ఈ ప్ర క్రియలో కీలక అంశాలను గుర్తిస్తే కోరుకున్న యూని
నివాస యోగ్యంగా గుండ్లపోచంపల్లి పెద్ద ఎత్తున వెలిసిన విల్లాలు, అపార్ట్మెంట్లు.. ప్రశాంత వాతావరణం, అనువైన రవాణా సౌకర్యం ఆసక్తి చూపుతున్న ఉన్నత శ్రేణివర్గం మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 3 : నగరానికి ముఖ ద్వారంగ
జీరో వేస్ట్ దిశగా గుండ్లపోచంపల్లి..సంపూర్ణ పారిశుధ్యానికి కార్యాచరణ..హరితాలయతో ఒప్పందంతడి, పొడి చెత్త సేకరణపై అవగాహన..పరిశుభ్రంగా మారుతున్న వీధులు, రహదారులు మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 2: మార్పు అనేది మన న�