ఖైరతాబాద్- పంజాగుట్ట ప్రధాన రహదారిలో ఉన్న ఎర్రమంజిల్ చౌరస్తా ఇది. సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున ఎగువ నుంచి వరద కేసీపీ జంక్షన్ వద్ద నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు కష్టంగా మారిం
‘గులాబ్’ తుపాను ప్రభావంతో గ్రేటర్లో కుంభవృష్టి కురుస్తోంది. తుపాను తీరందాటి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడడంతో రాగల రెండు రోజులు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ �
TS Assembly | రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీకి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సభకు సెలవులు ఇచ్చే అంశంపై ప్రభుత్వం మంతనా�
బడంగ్పేట : మహేశ్వరం నియోజక వర్గంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. నిరవధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు కూడ ఇండ్ల నుంచి �
Malkam Cheruvu | హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలో కుండపోత వర్షం కురుస్తోంది. రాయదుర్గ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మల్కం చెరువుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో అక్కడ రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచ�
ఎల్బీనగర్ : వరద ముంపు నుండి పూర్తిస్థాయిలో విముక్తి కల్పిస్తామని, ముంపు ఇబ్బందులు లేకుండా శాశ్వతంగా నివారిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం గు
మియాపూర్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నియోజవకర్గంలోని ప్రజలంతా అప్రమత్తవంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కోరారు. వాతావరణ శాఖ వర్షాలపై తగు సూచనలు జారీ చేసినందున అత్యవసరమైతే �
Telangana | గులాబ్ తుఫాను కారణంగా రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే సోమవారం సాయంత్రం..
దుమ్ముగూడెం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గులాబ్ తుపాను ప్రభావంతో మండలవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు జోరున వర్షం కురవడంతో మండలంలో 35.4 మి�
Cyclone Gulab | ఏపీలో తుఫాను అనంతర పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష | ఆంధ్రప్రదేశ్లో గులాబ్ తుఫాను అనంతరం పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం
Gulab Cyclone | రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమైంది. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అందరూ అప్రమత్తం�
CM KCR | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గులాబ్ తుఫాను ప్రభావంతో రెండు రోజుల పాటు భార
cyclone gulab | గులాబ్ తుఫాను ఆదివారం రాత్రి తీరం దాటింది. దీని ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీగా వర్షం కురుస్తున్నది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.