కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. ప్రస్తుత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 75 వేల యూనిట్ల వాహనాలను విక్రయించింది.
ప్రముఖ దుస్తుల విక్రయ సంస్థ చెన్నై షాపింగ్ మాల్..దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని ట్రిపుల్ ధమాకా ఆఫర్లను ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపుతో కొనుగోలుదారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్
జీఎస్టీ తగ్గింపు వల్ల ఆర్థిక నష్టాన్ని రాష్ర్టాలపై పడేసి తాను మాత్రం పన్నులు తగ్గించిన ఘనతను కేంద్రం కొట్టేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు.
జీఎస్టీ తగ్గింపుతో ఒకవైపు వాహన ధరలను తగ్గిస్తున్న ప్రస్తుత తరుణంలో జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ మాత్రం తన వాహన ధరలను పెంచడానికి సిద్ధమైంది.
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థలు హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ తమ వాహన ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. జీఎస్టీ తగ్గింపుతో కలిగే ఆర్థిక ప్రయోజనాలను క్టమర్లకు చేరవేయడంలో భాగంగా హీరో తన వాహన ధరలను �