రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ ఏటేటా పోటీ పడి వృద్ధిరేటును సాధిస్తున్నది. సీఎం కేసీఆర్ సారథ్యంలో పటిష్ట ఆర్థిక ప్రణాళికతో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నది. ప్రజల్లో అవగాహన కల్పించటం, కొత్త సంస్కరణలు తదితర �
Chhattisgarh CM :కొత్త పెన్షన్ విధానం కింద నమోదు అయిన రాష్ట్ర ఉద్యోగులకు చెందిన సుమారు 17000 కోట్లను రిఫండ్ ఇవ్వాలని చత్తీస్ఘడ్ సీఎం భూపేశ్ భగల్ ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ ప్రభుత్వం ఉద్యోగుల సం�
న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ రాష్ట్రాలకు చెల్లించాల్సిన రూ 52,000 కోట్ల జీఎస్టీ పరిహారం పెండింగ్లో ఉందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్కు తెలిపింది. 2020-21, 2021-22 ఆర్ధిక సంవత్సరాలకు �