ఎన్నికల సమయంలో ‘ఐదు గ్యారెంటీల’ ప్రకటనను చూసి కాంగ్రెస్ను గెలిపించిన కన్నడిగుల ఆశలన్నీ అడియాసలుగా మారా యి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు అసలు స్వరూపం బట్టబయలైంది.
సిట్టింగ్లకే సీట్లివ్వడంతో రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల జోరు కొనసాగుతున్నది. టికెట్ కేటాయించిన సందర్భంగా ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు వెళ్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగ�
CM KCR | రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశించారు. ప్రగతి భవన్లో గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.