2022 అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలప్పుడు నిబంధనలను పక్కాగా అమలు చేసిన అధికారులు ఈ ఏడాది జూన్ అమలు చేయలేదని హైకోర్టు గుర్తు చేసింది. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థుల బయోమెట్రిక్ త
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీకేజీపై సిట్ సమగ్ర దర్యాప్తు జరుపుతున్నదని, ఈ వ్యవహారంపై ప్రజాహిత వ్యాజ్యాన్ని అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఇదే అంశంపై దాఖలైన పిటిషన్ను స�
మెదక్ జిల్లాలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం సజావుగా ముగిసినట్లు కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 7 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించామని, జిల్లా�
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జిల్లా అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. జిల్లాలో 131 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలి మ్స్ పరీక్షలను వాయిదా వేసేందుకు హైకోర్టు ని రాకరించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా పరీక్షలను వాయిదా వేయాలని,