మహబూబ్నగర్ మార్కెట్లో పల్లి రైతులు రెండో రోజు కూడా ఆందోళనకు దిగారు. మంగళవారం నాటి ఆందోళనకు దిగివచ్చిన అధికారులు క్వింటాల్కు రూ.200 ధర పెంచి ఇస్తామని చెప్పి మాట తప్పడంతో బుధవారం కూడా నిరసన చేపట్టారు. త�
నిర్మల్ జిల్లాలో యాసంగి సీజన్ పంటల సాగుకు సంబంధించి అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు.
ఏ గ్రామంలో ఏ పంట సాగు చేయనున్నారనేది నివేదిక తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2.70 లక్షల
ఎకరాల్లో వివిధ పంటలు సాగు చ�
దేశంలో రైతుల స్థితిగతులపై హైదరాబాద్ కేంద్రంగా అధ్యయనం చేయనుంది. వ్యవసాయం, సాగు విధానాలు, పర్యావరణ ప్రభావంతోపాటు, పంటనష్టం, భూసారం వంటి అంశాలపై క్షేత్రస్థాయి పరిస్థితులపై సమాచారం సేకరించేందుకు సెంట్రల