సంక్షోభ సమయం మన పనితీరుకు పరీక్ష అని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శనివారం మండలపరిధిలోని లింగాపూర్, రుస్తుంపేట్ గ్రామాల్లో
చాలాకాలం తర్వాత రంగారెడ్డి జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఒట్టిపోయిన నీటి వనరులు.. కరెంట్ కోతలు.. బీటలు వారుతున్న పొలాలు.. రైతాంగానికి పాత రోజులను గుర్తుకు తెస్తున్నాయి.
వర్షాభావ పరిస్థితుల్లోనూ ఈ వానకాలంలో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని, దీనికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 24 గంటల విద్యుత్తు సరఫరాయే కారణమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం
కామారెడ్డి జిల్లాలో విస్తారంగా వర్షాలు సరాసరి 7.2 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు ఆరేండ్ల రికార్డుస్థాయికి వృద్ధి రెండు నెలల్లోనే 5.57మీటర్ల మేర పైకి చేరిన జలాలు 94 శాతం అధికంగా వర్షపాతం నమోదు కామారెడ్డి, జూలై 29 :
దక్షిణ భారత దేశంలోని తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా రాష్ర్టాల్లో జిల్లాలవారీగా ఉన్న ఖనిజ వనరులు, భూగర్భజలాల వివరాలతో కూడిన మ్యాప్లను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అందుబాటులోకి తెచ�