కోవిడ్ మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేసేందుకు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్ రానా కోవిడ్ సమయంలో తన వంతు సాయంగా పేదలకు సరుకులు అందజేశారు.
మహబూబ్గర్/మహబూబ్నగర్ టౌన్ : ప్రతి ఒక్కరూ కష్టకాలంలో సమాజ సేవ చేయడం అలవాటు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో జిల్లా రై�
మంచిర్యాల : కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీసులు ఆదివారం తాండూర్ మండలంలోని మారుమూల నర్సాపూర్ గ్రామంలో గిరిజన ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ర
ఇప్పటివరకు డోర్ డెలివరీ అంటే మనుషులు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పనికి కూడా రోబోలను వాడేస్తున్నారు. సింగపూర్ కి చెందిన ఓ కంపెనీ ఇలాంటి రోబోలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ట్రయల్ రన్ లో ఈ