సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాల పంపిణీ ఊపందుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల
దేశంలోనే మొదటి సారిగా తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ పథకాన్ని, సొంత జాగా ఉన్న వారికి రూ.మూడు లక్షలు అందించేందుకు గృహలక్ష్మి పథకాన్ని అందిస్తూ సీఎం కేసీఆర్ పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నారని పటాన్చెర�
హైదరాబాద్ జిల్లాలోని పదిహేను నియోజక వర్గాలలో గృహలక్ష్మి పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయడంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్
మనిషి జీవించడానికి కూడు, గూడు, గుడ్డ అత్యంత ప్రధానం. ఇందులో గూడును సబ్బండ వర్గాల ప్రజలకు సాకారం చేయడానికి రాష్ట్ర సర్కారు సంకల్పించింది. ఒకవైపు సకల సౌకర్యాలతో ఉచితంగా డబుల్ బెడ్రూంలు కట్టి ఇస్తుండగా.. మర
నల్లకుంట డివిజన్ నర్సింహబస్తీని రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. రూ.73 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ వై.అమృతతో కలిసి ఎమ్�