భూతాపానికి కారణమయ్యే గ్రీన్హౌజ్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలకు ఊతమిచ్చే కొత్త పరికరాన్ని అమెరికాలోని మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) ఇంజినీర్లు అభివృద్ధి చేశారు. ఎలక్ట్రో కె�
పెరుగుతున్న భూతాపం మానవాళిని కబళించే రోజు ఎంతోదూరం లేదంటూ శాస్త్రవేత్తలు అత్యంత తీవ్రమైన హెచ్చరిక జారీచేశారు. ప్రతి దశాబ్దానికి భూమి రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీలు వేడెక్కుతున్నదని తేల్చారు.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణాసియాలో అతిపెద్ద అత్యాధునిక హైడ్రోపోనిక్ వ్యవసాయ క్షేత్రమైన లెమోన్చిల్లీ ఫార్మ్స్..దేశవ్యాప్తంగా చిన్న తరహా గ్రీన్హౌస్ రైతులకు సహాయ సహకారాలు అందించేందు
సౌరశక్తి వినియోగంలో స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు సరికొత్త విజయం సాధించారు. ఈకోల్ పాలిటెక్నిక్ సంస్థ పరిశోధకులు పారదర్శక సోలార్ ప్యానెల్స్ రూపొందించారు. వీటిని చూరు మీద కాకుండా మామూలు కిటికీ అద�